మే 2014
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఇప్పుడున్న సమాజ పోకడ, ఫాస్ట్ జనరేషన్‌లో చాలామందికి నిద్ర కరువైపోతోంది. ఫలితంగా నిద్రలేమితో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. నిద్రలేమి చిన్న విషయం కాదు. మెదడు చురుకుగా పనిచేయాలంటే మనిషికి తగినంత నిద్ర అవసరం.
ప్రస్తుత సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతుంటే, నిద్రలేమితో యువత అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోందని సర్వేలు చెబుతున్నాయి. అసలు నిద్రలేమి అంటే ఏమిటో, దానికి కారణాలేమిటో, దాని లక్షణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

రాత్రిపూట సరిగా నిద్రపట్టక పోవడాన్నే నిద్రలేమి(ఇన్సోమ్నియా) అంటారు. ఇది చాలామంది దృష్టిలో చిన్న సమస్య. కొందరైతే అసలు ఈ విషయాన్నే పట్టించుకోరు. కానీ దీని దుష్పలితాలు ప్రమాదకరంగా ఉంటాయి. నిద్రలేమితో జరిగే అనర్థాలలో ప్రధానంగా ఏర్పడే సమస్య ఆరోగ్యం చెడిపోవడం. మానసికంగా, శారీరకంగా చురుకుదనం కోల్పోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో ఒకటి.

లక్షణాలు : కారణం లేకుండా నిద్రపట్టకపోవడం లేదా నిద్రపట్టిన తర్వాత గాఢమైన నిద్రలోకి జారుకోకపోవటం ఇందులో కనిపించే ప్రధానమైన లక్షణం. ఇక కొంతమందికైతే తొందరగా నిద్రపడుతుంది. కానీ అర్ధరాత్రి మెలకువ వస్తుంది. తరువాత మళ్లీ నిద్రపట్టడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలామందికి నిద్రపోయిన తర్వాత మళ్లీ నిద్రలేచే సమయానికి ముందే మెలకువ వస్తుంటుంది. ఒకవేళ మళ్లీ పడుకుందామని ప్రయత్నించినా నిద్రరాదు. అయితే ఈ నిద్రలేమి సమస్య మగవారిలో కన్నా ఆడవాళ్లలో సమస్య ఎక్కువగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

కారణాలు : నిద్రలేమికి అసలు కారణాలేంటి, ఎలాంటి పరిస్థితిల్లో నిద్రలేమి వెంటాడుతుంది అనే సందేహాలకు వైద్యులు కొన్ని అంశాలను నిద్రలేమికి ప్రధాన కారణాలు చూపించారు. పని ఒత్తిడి, హృద్రోగ, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించిన మందులు వాడటం, విపరీతమైన ఆలోచనలు, శక్తికి మించి పనిచేయడం, కోపం, చిరాకు పడటం, మానసిక ఆందోళన, దాంపత్య జీవితం సరిగా లేకపోవడం, పగలు పడుకుని రాత్రి మేల్కొనడం. మొదలైనవి నిద్రలేమికి కారణాలు.

ప్రతి మనిషిలో భయం, ఉద్వేగం అనే లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల కారణంగా నిద్రపట్టక ఎప్పుడూ సతమతమవుతుంటారు. ఇది కూడా నిద్రలేమిని పెంపొందిస్తుంది. అలాంటివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే.. కచ్చితంగా రాత్రి పదిగంటలకు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు పాలు తాగే అలవాటు చేసుకొవాలి. వేడి ఆహారం తినడం మంచిది. ఒత్తిడితో కూడిన పని చేయకూడదు.

నిద్ర త్వరగా వస్తుంది. కాని మధ్యలో చాలాసార్లు మెలకువ వస్తుంది. శరీరమంతా నొప్పులు, భయం, కోపం, బాధ మొదలైన లక్షణాలు ఉంటాయి. దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే... మసాలా పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. ఉపవాసం చేయకూడదు.

తెల్లవార్లు త్వరగా నిద్రలేవడం జరుగుతుంది. అలసటగా అనిపిస్తూ ఉంటుంది. సమయానికి ముందే మెలకువ వస్తుంది.దీనిని నివారించాలంటే వ్యాయామం ఎక్కువగా చేయాలి. గోరు వెచ్చని నీరు తాగాలి. తీపి, పులుపు, లవణ పదార్థాలు తినటం తగ్గించాలి.

నిద్రలేమిని అధిగమించడానికి సహజంగా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. అవి....

  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • కెఫిన్ లాంటి పదార్థాలు తినకూడదు.
  • మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
  • ఒత్తిడి తగ్గించుకోవాలి.
  •  పగటి నిద్ర మంచిది కాదు.
  • ఆహార విహారాలలో మార్పులు చేసుకోవాలి.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఇప్పుడున్న సమాజ పోకడ, ఫాస్ట్ జనరేషన్‌లో చాలామందికి నిద్ర కరువైపోతోంది. ఫలితంగా నిద్రలేమితో బాధపడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. నిద్రలేమి చిన్న విషయం కాదు. మెదడు చురుకుగా పనిచేయాలంటే మనిషికి తగినంత నిద్ర అవసరం.
ప్రస్తుత సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతుంటే, నిద్రలేమితో యువత అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోందని సర్వేలు చెబుతున్నాయి. అసలు నిద్రలేమి అంటే ఏమిటో, దానికి కారణాలేమిటో, దాని లక్షణాలేమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

రాత్రిపూట సరిగా నిద్రపట్టక పోవడాన్నే నిద్రలేమి(ఇన్సోమ్నియా) అంటారు. ఇది చాలామంది దృష్టిలో చిన్న సమస్య. కొందరైతే అసలు ఈ విషయాన్నే పట్టించుకోరు. కానీ దీని దుష్పలితాలు ప్రమాదకరంగా ఉంటాయి. నిద్రలేమితో జరిగే అనర్థాలలో ప్రధానంగా ఏర్పడే సమస్య ఆరోగ్యం చెడిపోవడం. మానసికంగా, శారీరకంగా చురుకుదనం కోల్పోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణాల్లో ఒకటి.

లక్షణాలు : కారణం లేకుండా నిద్రపట్టకపోవడం లేదా నిద్రపట్టిన తర్వాత గాఢమైన నిద్రలోకి జారుకోకపోవటం ఇందులో కనిపించే ప్రధానమైన లక్షణం. ఇక కొంతమందికైతే తొందరగా నిద్రపడుతుంది. కానీ అర్ధరాత్రి మెలకువ వస్తుంది. తరువాత మళ్లీ నిద్రపట్టడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలామందికి నిద్రపోయిన తర్వాత మళ్లీ నిద్రలేచే సమయానికి ముందే మెలకువ వస్తుంటుంది. ఒకవేళ మళ్లీ పడుకుందామని ప్రయత్నించినా నిద్రరాదు. అయితే ఈ నిద్రలేమి సమస్య మగవారిలో కన్నా ఆడవాళ్లలో సమస్య ఎక్కువగా ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.

కారణాలు : నిద్రలేమికి అసలు కారణాలేంటి, ఎలాంటి పరిస్థితిల్లో నిద్రలేమి వెంటాడుతుంది అనే సందేహాలకు వైద్యులు కొన్ని అంశాలను నిద్రలేమికి ప్రధాన కారణాలు చూపించారు. పని ఒత్తిడి, హృద్రోగ, శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించిన మందులు వాడటం, విపరీతమైన ఆలోచనలు, శక్తికి మించి పనిచేయడం, కోపం, చిరాకు పడటం, మానసిక ఆందోళన, దాంపత్య జీవితం సరిగా లేకపోవడం, పగలు పడుకుని రాత్రి మేల్కొనడం. మొదలైనవి నిద్రలేమికి కారణాలు.

ప్రతి మనిషిలో భయం, ఉద్వేగం అనే లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల కారణంగా నిద్రపట్టక ఎప్పుడూ సతమతమవుతుంటారు. ఇది కూడా నిద్రలేమిని పెంపొందిస్తుంది. అలాంటివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే.. కచ్చితంగా రాత్రి పదిగంటలకు నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే ముందు పాలు తాగే అలవాటు చేసుకొవాలి. వేడి ఆహారం తినడం మంచిది. ఒత్తిడితో కూడిన పని చేయకూడదు.

నిద్ర త్వరగా వస్తుంది. కాని మధ్యలో చాలాసార్లు మెలకువ వస్తుంది. శరీరమంతా నొప్పులు, భయం, కోపం, బాధ మొదలైన లక్షణాలు ఉంటాయి. దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే... మసాలా పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. ఉపవాసం చేయకూడదు.

తెల్లవార్లు త్వరగా నిద్రలేవడం జరుగుతుంది. అలసటగా అనిపిస్తూ ఉంటుంది. సమయానికి ముందే మెలకువ వస్తుంది.దీనిని నివారించాలంటే వ్యాయామం ఎక్కువగా చేయాలి. గోరు వెచ్చని నీరు తాగాలి. తీపి, పులుపు, లవణ పదార్థాలు తినటం తగ్గించాలి.

నిద్రలేమిని అధిగమించడానికి సహజంగా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి.

  •     క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  •     కెఫిన్ లాంటి పదార్థాలు తినకూడదు.
  •    మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.
  •     ఒత్తిడి తగ్గించుకోవాలి.
  •     పగటి నిద్ర మంచిది కాదు.
  •     ఆహార విహారాలలో మార్పులు చేసుకోవాలి.




Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language

సన్నగా, నాజూగ్గా ఉండాలనే కోరుకుంటారు  ఏవ్వరైన అనుకోకుండా పెరిగిన బరువుని వ్యాయామంతో తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటయించలేని వాళ్లు చాలమందే ఉంటారు. అలాంటి వాళ్లకి బాదం  మంచి ప్రత్యామ్నాయం. కొత్తగా చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. బరువుని తగ్గించడంలో బాదం ముందుంటుది. విటమిన్లూ, ఖనిజాలూ, ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వూ కలిగిన బాదం పలుకుల్ని తింటే కార్బోహైడ్రే్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలన్న ఆసక్తి తగ్గుతుంది.
 ఇలా కొన్ని నెలల పాటూ కార్బోహైడ్ల్రే వినియోగం తగ్గించగలిగితే అదనపు కొవ్వు దానికదే కరుగుతుంది. కొత్తగా కొవ్వు పట్టదు కూడా. కనుక రెండు రోజులకోసారి గుప్పెడు బాదం గింజల్ని తింటూ ఉండాలి. వీటిల్లో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, బి- కాంప్లెక్సు విటమిన్లయిన నియాసిస్, బయోటిస్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి పుట్టేందుకు సహకరిస్తాయి. దీనివల్ల శరీరం చురుకుగా ఉండి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. దానివల్ల కెలొరీలు కరుగుతాయి. కనుక సాధారణ బరువుని మించి ఉన్నారు బరువు తగ్గడానికి బదం పలుకుల్ని వినియోగించుకోవచ్చు.
no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language

సన్నగా, నాజూగ్గా ఉండాలనే కోరుకుంటారు  ఏవ్వరైన అనుకోకుండా పెరిగిన బరువుని వ్యాయామంతో తగ్గించుకోవడానికి ప్రత్యేకంగా సమయం కేటయించలేని వాళ్లు చాలమందే ఉంటారు. అలాంటి వాళ్లకి బదం  మంచి ప్రత్యామ్నాయం. కొత్తగా చేసిన పరిశోధనలో ఈ విషయం తెలిసింది. బరువుని తగ్గించడంలో బదం ముందుంటుది. విటమిన్లూ, ఖనిజాలూ, ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వూ కలిగిన బదం పలుకుల్ని తింటే కార్బోహైడ్రే్లు ఎక్కువగా ఉండే పదార్థాలు తినాలన్న ఆసక్తి తగ్గుతుంది. ఇలా కొన్ని నెలల పాటూ కార్బోహైడ్ల్రే వినియోగం తగ్గించగలిగితే అదనపు కొవ్వు దానికదే కరుగుతుంది. కొత్తగా కొవ్వు పట్టదు కూడా. కనుక రెండు రోజులకోసారి గుప్పెడు బదం గింజల్ని తింటూ ఉండాలి. వీటిల్లో మాంగనీస్, కాపర్, మెగ్నీషియం, బి- కాంప్లెక్సు విటమిన్లయిన నియాసిస్, బయోటిస్ లాంటివి పుష్కలంగా ఉంటయి. ఇవి శరీరంలో శక్తి పుట్టేందుకు సహకరిస్తాయి. దీనివల్ల శరీరం చురుకుగా ఉండి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు. దానివల్ల కెలొరీలు కరుగుతాయి. కనుక సాధారణ బరువుని మించి ఉన్నారు బరువు తగ్గడానికి బదం పలుకుల్ని వినియోగించుకోవచ్చు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language

 చౌకధరలో అందుబాటులో ఉండే పోషకాహారం కోడిగుడ్డు. ఇది శరీరానికి మేలు చేసే  హెచడీఎల్ కొలస్ట్రాల్ ను పెంచుతుంది.  దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులూ దరిచేరవని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల దీనిలో ఉండే పోషకాలు రక్తం గడ్డ కట్టడాన్ని అదుపులో ఉంచుతాయి. గుడ్డులో లభించే కెరొటినాయిడ్లు ల్యూటిస్, జెక్సాంతిస్ అనే పోషకాలను కలిగి ఉంటయి. ఇవి కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాములు అంటే ఎక్కువగా ప్రొటస్ లభిస్తుంది. తొమ్మిది రకాల శరీర అవయాల పనితీరుకి అవసరమైన అమినో ఆమ్లాలు ఉంటాయి. ఒక కోడిగుడ్డు సొనలో మూడొందల మైక్రోగ్రాముల కొలైస్ లభిస్తుంది. ఈ పోషకం మెదడు పనితీరుకీ, నరాల వ్యవస్థ బలంగా ఉండటనికీ దోహదం చేస్తుంది. అంతేకాదు విటమిస్ డి సహజంగా అందే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు ఒకటి. ఆహరంలో కనీసం ఆరు కోడిగుడ్లు తినే మహిళల్లో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశం 44 శాతం తక్కువగా ఉంటుదని  కోన్ని సర్వేలలో తెలింది.
no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language

 చౌకధరలో అందుబాటోలో ఉండే పోషకాహారం కోడిగుడ్డు. ఇది శరీరానికి మేలు చేసే  హెచడీఎల్ కొలస్ట్రాల్ ను పెంచుతుంది.  దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులూ దరిచేరవని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజూ గుడ్డు తీసుకోవడం వల్ల దీనిలో ఉండే పోషకాలు రక్తం గడ్డ కట్టడాన్ని అదుపులో ఉంచుతాయి. గుడ్డులో లభించే కెరొటినాయిడ్లు ల్యూటిస్, జెక్సాంతిస్ అనే పోషకాలను కలిగి ఉంటయి. ఇవి కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. ఒక కోడిగుడ్డులో ఆరు గ్రాములు అంటే ఎక్కువగా ప్రొటస్ లభిస్తుంది. తొమ్మిది రకాల శరీర అవయాల పనితీరుకి అవసరమైన అమినో ఆమ్లాలు ఉంటాయి. ఒక కోడిగుడ్డు సొనలో మూడొందల మైక్రోగ్రాముల కొలైస్ లభిస్తుంది. ఈ పోషకం మెదడు పనితీరుకీ, నరాల వ్యవస్థ బలంగా ఉండటనికీ దోహదం చేస్తుంది. అంతేకాదు విటమిస్ డి సహజంగా అందే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు ఒకటి. ఆహరంలో కనీసం ఆరు కోడిగుడ్లు తినే మహిళల్లో రొమ్ము కాన్సర్ వచ్చే అవకాశం 44 శాతం తక్కువగా ఉంటుదని  కోన్ని సర్వేలలో తెలింది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
తరచూ జలుబూ, దగ్గూ వంటివి వేధిస్తున్నాయా? అయితే వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిందేమో! ఎప్పుడైనా ఆలోచించారా? అది శరీరంలో సహజంగా పెరగాలంటే... వారు తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలు ఉన్నాయో లేదో సరి చూసుకోండి.

పెరుగు :
చాల మంది చిన్నారులకు పెరుగంటే ఇష్టం ఉండాదు. అయితే దానిలో ఉండే సుగుణలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే ప్రోబయోటిక్స్, అంటే శరీరంలో పెరిగే ఆరోగ్యకరమైన బ్యక్టీరియా... వ్యాధులకు కారణమయ్యే క్రిములను అడ్డుకుంటుది. జీర్ణశక్తిని మెరుగుపరిచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

ఓట్స్, బర్లీ:
బీట గ్లుకోస్ లభిస్తుంది. వీటి నుంచి లభించే పీచులో యాంటీ ఆక్సిడెంట్ గుణలు ఎక్కువగా ఉంటయి. ఓట్స్, బర్లీ తరచూ తీసుకోవడం వల్ల గాయాలూ, పుండ్ల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.

వెల్లుల్లి :
ఉల్లిలో ఉండే అన్ని రకాల సుగుణలూ దీన్లో లభిస్తాయి. వెల్లుల్లికి ఇస్ఫెక్షన్లూ, బ్యక్టీరియాతో పోరాడే గుణం ఎక్కువ. వెల్లుల్లి తరచూ తినే వారికి జలుబు సమస్య ఉండదని పలు అధ్యయనాలు నిరూపించాయి.

no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
తరచూ జలుబూ, దగ్గూ వంటివి వేధిస్తున్నాయా? అయితే వారిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిందేమో! ఎప్పుడైనా ఆలోచించారా? అది శరీరంలో సహజంగా పెరగాలంటే... వారు తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలు ఉన్నాయో లేదో సరి చూసుకోండి.

పెరుగు :
చాల మంది చిన్నారులకు పెరుగంటే ఇష్టం ఉండాదు. అయితే దానిలో ఉండే సుగుణలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా వీటిల్లో ఉండే ప్రోబయోటిక్స్, అంటే శరీరంలో పెరిగే ఆరోగ్యకరమైన బ్యక్టీరియా... వ్యాధులకు కారణమయ్యే క్రిములను అడ్డుకుంటుది. జీర్ణశక్తిని మెరుగుపరిచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

ఓట్స్, బర్లీ:
బీట గ్లుకోస్ లభిస్తుంది. వీటి నుంచి లభించే పీచులో యాంటీ ఆక్సిడెంట్ గుణలు ఎక్కువగా ఉంటయి. ఓట్స్, బర్లీ తరచూ తీసుకోవడం వల్ల గాయాలూ, పుండ్ల నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.

వెల్లుల్లి :
ఉల్లిలో ఉండే అన్ని రకాల సుగుణలూ దీన్లో లభిస్తాయి. వెల్లుల్లికి ఇస్ఫెక్షన్లూ, బ్యక్టీరియాతో పోరాడే గుణం ఎక్కువ. వెల్లుల్లి తరచూ తినే వారికి జలుబు సమస్య ఉండదని పలు అధ్యయనాలు నిరూపించాయి.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఇప్పుడు ఎవరిని కదిపినా, కొలస్ట్రాల్ సమస్యలూ, కీళ్ల నొప్పులే! వీటిని అదుపులో ఉంచుకోవాలంటే ఉల్లిపాయలని ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు.

ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు కళ్లు మండటనికి కారణం... వాటిల్లోని సల్ఫర్ ఖనిజమే. ఇది రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. గుండె నొప్పికి కారణం అయ్యే కొలస్ట్రాల్ సమస్యని అదుపులో ఉంచి ట్రైగ్లిజరాయిడ్లు పెరగకుండా చేస్తుంది. ఉల్లిపాయల్లో ఉండే ఫ్లవనాయిడ్లు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటయి.

మెనోపాజ్ కు ముందు ఎముకలు సాంద్రతని కోల్పోయి గుల్లబరిపోతుంటాయి. ఆ సమయంలో ఉల్లిపాయలని తగిన మోతాదులో తీసుకుంటే ఆ సమస్య నుంచి బయపడొచ్చు. ఉల్లిలోని కొన్ని రకాల పోషకాలు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందించి, వివిధ రకాల వ్యాధులు దాడిచేయకుండా అడ్డుకుంటాయి. రోజు మొత్తం మీద ఓ మోస్తరు పరిమాణంలోని ఒక్క ఉల్లిని చేర్చుకున్నా సరే, అండాశయ క్యాన్సర్ ని అదుపు చేయడానికి అది పనికొస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్యాక్టీరియా సంబంధిత ఇస్ఫెక్షన్లని నివారించి, రక్తంలోని చెక్కర స్దాయిలను సమంగా ఉండెట్లు చేసి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికీ ఉల్లిపాయలు ఎంతో ఉపయోగపడతాయి. నూనెలో ఎక్కువగా వేయించినప్పుడు కన్నా, ఆవిరి మీద ఉడికించినవి ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు కలిగిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతారు.
no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఇప్పుడు ఎవరిని కదిపినా, కొలస్ట్రాల్ సమస్యలూ, కీళ్ల నొప్పులే! వీటిని అదుపులో ఉంచుకోవాలంటే ఉల్లిపాయలని ఆహారంలో చేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు.

ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు కళ్లు మండటనికి కారణం... వాటిల్లోని సల్ఫర్ ఖనిజమే. ఇది రక్తంలో గడ్డలు ఏర్పడకుండా చేస్తుంది. గుండె నొప్పికి కారణం అయ్యే కొలస్ట్రాల్ సమస్యని అదుపులో ఉంచి ట్రైగ్లిజరాయిడ్లు పెరగకుండా చేస్తుంది. ఉల్లిపాయల్లో ఉండే ఫ్లవనాయిడ్లు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటయి.

మెనోపాజ్ కు ముందు ఎముకలు సాంద్రతని కోల్పోయి గుల్లబరిపోతుంటాయి. ఆ సమయంలో ఉల్లిపాయలని తగిన మోతాదులో తీసుకుంటే ఆ సమస్య నుంచి బయపడొచ్చు. ఉల్లిలోని కొన్ని రకాల పోషకాలు శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని అందించి, వివిధ రకాల వ్యాధులు దాడిచేయకుండా అడ్డుకుంటాయి. రోజు మొత్తం మీద ఓ మోస్తరు పరిమాణంలోని ఒక్క ఉల్లిని చేర్చుకున్నా సరే, అండాశయ క్యాన్సర్ ని అదుపు చేయడానికి అది పనికొస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్యాక్టీరియా సంబంధిత ఇస్ఫెక్షన్లని నివారించి, రక్తంలోని చెక్కర స్దాయిలను సమంగా ఉండెట్లు చేసి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికీ ఉల్లిపాయలు ఎంతో ఉపయోగపడతాయి. నూనెలో ఎక్కువగా వేయించినప్పుడు కన్నా, ఆవిరి మీద ఉడికించినవి ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు కలిగిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతారు.

no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ప్రకృతి సిద్ధ ఔషధం వేప. ఇది చర్మ సంరక్షణకు ఎంతో మేలు చేస్తుంది. ఓ యాబై వరకు వేపాకుల్ని తీసుకుని రెండు లీటర్ల నీటిలో వేసి, అవి రంగు మారే వరకూ మరిగించాలి. ఆ నీటిని చల్లర్చి ఒక సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ వేప నీళ్లని రోజూ వంద మి.లీ చొప్పున బెకట్ నీటిలో కలుపుకుని స్నానం చేయాలి. ఇల రోజూ చేస్తే, చర్మ ఇస్పెక్షన్లూ, మెటిమలూ, వైట్ హెడ్స్ లాంటివి రావు. ఈ నీళ్లని స్కిన్ టోనర్లగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ వేప నీటిలో దూదిని ముంచి దాంతో రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని బాగా తుడుచుకుని పడుకోవాలి. ఇలా చేస్తే మెటిమలూ, మచ్చలూ, బ్లక్ హెడ్స్ లాంటివి రాకుండా ఉంటాయి. ఆ నీటితో తలకి స్నానం చేస్తే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.  కొంచెం నీటిలో పది వేపాకుల్నీ, కొన్ని నారింజ తొక్కల్నీ వేసి మరిగించాలి. చల్లరాక వాటిని పేస్టుల చేయాలి. వాటికి కొంచెం తేనె, పెరుగూ, సోయా పాలూ కలిపి ఆ ముద్దని ముఖానికి రాసుకోవాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మ సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. 


Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
శరీరంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. కాళ్లు, చేతులు, పాదాలు వంటి భాగాలలో రక్తప్రసారంలో కొంత అంతరాయం కలిగి, తిరిగి మళ్లీ ప్రసరించడానికి జరిగే ఒక రకమైన శరీర ప్రక్రియే ‘తిమ్మిరి’ శరీరభాగాలలో
తిమ్మిరెక్కిన ప్రదేశంలో సూదులతో పొడిచినట్లు, స్పర్శజ్ఞానం కోల్పోయినట్లు, మొద్దుబారినట్లు వుంటుంది. కాళ్లు ముడుచుకుని (బాసింపట్టు వేసుకుని) ఎక్కువ సేపు కూర్చుని పైకి లేస్తే కాళ్లు, పాదాలలో తిమ్మిరి ఎక్కుతుంది. 
పొడవుగా లాగి వుంచిన నీటిగొట్టంలో నీరు ప్రవహించి నట్లు రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తుంటుంది. అలాంటప్పుడు నిలువుగా వున్న నీటిగొట్టాన్ని మడిస్తే ఏమవుతుంది? నీళ్లుధారాళంగా ప్రవహించకుండా ప్రవాహనికి అడ్డుకట్టపడి, కొద్ది కొద్దిగా ప్రవహిస్తాయి. అలాగే రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు వివిధ అవయవాలలో గల విషతుల్యమైన వ్యర్థ పదార్థాలను కూడా రక్తం తీసుకుని వెళుతుంటుంది. ఈ పనికి అడ్డుకట్టపడినప్పుడు వ్యర్థ విషపదార్థాలు పేరుకుని పోయి, ఆయా అవయవాలనుండి మెదడుకు సందేశాలు చేరవేసే నాడీకణాలను మూసివేస్తాయి. కింద కూర్చుని లేచినప్పుడు ప్రవహించడం ఆగిపోయిన రక్తం తిరిగి ప్రవహించే ప్రక్రియలో ఆయా అవయవాలు మొద్దుబారినట్లు, సూదులతో పొడిచినట్లు, తిమ్మిరి ఎక్కుతుంది.
no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
శరీరంలో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తుంటాయి. కాళ్లు, చేతులు, పాదాలు వంటి భాగాలలో రక్తప్రసారంలో కొంత అంతరాయం కలిగి, తిరిగి మళ్లీ ప్రసరించడానికి జరిగే ఒక రకమైన శరీర ప్రక్రియే ‘తిమ్మిరి’ శరీరభాగాలలో తిమ్మిరెక్కిన ప్రదేశంలో సూదులతో పొడిచినట్లు, స్పర్శజ్ఞానం కోల్పోయినట్లు, మొద్దుబారినట్లు వుంటుంది. కాళ్లు ముడుచుకుని (బాసింపట్టు వేసుకుని) ఎక్కువ సేపు కూర్చుని పైకి లేస్తే కాళ్లు, పాదాలలో తిమ్మిరి ఎక్కుతుంది. 
పొడవుగా లాగి వుంచిన నీటిగొట్టంలో నీరు ప్రవహించి నట్లు రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తుంటుంది. అలాంటప్పుడు నిలువుగా వున్న నీటిగొట్టాన్ని మడిస్తే ఏమవుతుంది? నీళ్లుధారాళంగా ప్రవహించకుండా ప్రవాహనికి అడ్డుకట్టపడి, కొద్ది కొద్దిగా ప్రవహిస్తాయి. అలాగే రక్తనాళాలలో రక్తం ప్రవహిస్తున్నప్పుడు వివిధ అవయవాలలో గల విషతుల్యమైన వ్యర్థ పదార్థాలను కూడా రక్తం తీసుకుని వెళుతుంటుంది. ఈ పనికి అడ్డుకట్టపడినప్పుడు వ్యర్థ విషపదార్థాలు పేరుకుని పోయి, ఆయా అవయవాలనుండి మెదడుకు సందేశాలు చేరవేసే నాడీకణాలను మూసివేస్తాయి. కింద కూర్చుని లేచినప్పుడు ప్రవహించడం ఆగిపోయిన రక్తం తిరిగి ప్రవహించే ప్రక్రియలో ఆయా అవయవాలు మొద్దుబారినట్లు, సూదులతో పొడిచినట్లు, తిమ్మిరి ఎక్కుతుంది.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఏ చర్మానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహలు 
పొడిచర్మం: 
చర్మంలో తేమ లేకపోవడమే చర్మం పొడిగా కనిపించడానికి కారణం. చర్మం ఎండినట్లు, తాకితే కరకుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ చర్మం ఉన్న వాళ్లు తరచూ క్లెన్సర్ క్రీమ్ తో ముఖంపై రుద్ది, నీటిలో తడిపిన కాటన్ బల్ తో ముఖాన్ని తుడుస్తు ఉండాలి. ఇలా చేస్తే పట్టిన చెమట, మురికి, బ్యాక్టీరియాలు క్లీన్ చేయాబడతాయి. పొడిచర్మం కోసమే తయారుచేసిన టోనర్ నా ముఖానికి రాస్తూ ఉండాలి. విటమిస్ ఇ తో కూడిన మాయిశ్చరైజింగ్ క్రీమ్ ని ఎక్కువగా రాస్తూ ఉండాలి. 

జిడ్డు చర్మం:
చర్మ రంధ్రాల నుంచి ఎక్కువ శాతం నూనె ఉత్పత్తి అయిపోవడం వల్ల జిడ్డుగా కనిపిస్తాం. దీని వల్లే బ్లాక్ హెడ్స్, మెటిమలు త్వరగా వచ్చేస్తాయి. ఇలంటి వాళ్లు ముఖాన్ని ఔషధ గుణలున్న సబ్బులతో లేదా నాస్ ఆల్కలైన్ సబ్బులతో శభ్రం చేసుకోవాలి. వారంలో రెండు మూడు సార్లు స్క్రబ్ తో పట్టిన మురికిని, జిడ్డుని తొలగించాలి. లేకుంటే చర్మగ్రంథులు మూసుకుపోతాయి. ఆయిల్ కాకుండా నీటితో తయారు చేసిన మాయిశ్చరైజర్లు వాడాలి. 

కాంబినేషస్ స్కిస్ :
ముఖంపై కొన్ని చోట్ల  పొడిగా, కొన్నిచోట్ల జిడ్డు పడితే అలాంటి చర్మతత్వాన్ని కాంబినేషస్ స్కిస్ అంటారు. ఇలంటి వాళ్లు ముఖంపై ఏ బాగం పొడిగా మారుతుందో అక్కడ మాయిశ్చరైజర్ ని వాడాలి. జిడ్డు చర్మం దగ్గర నాస్ ఆల్కలైస్ సబ్బులు ఉపయోగించాలి. గులాబి నీళ్లతో తయారుచేసిన టోనర్ ఈ చర్మతత్వం వాళ్లకి బాగా ఉపయోగపడుతుంది.


Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
కావలసినవి : 
మొక్కజొన్న గింజలు - రెండు కప్పులు, నీళ్లు - రెండు కప్పులు, బొంబయి రవ్వ - ఒకటిన్నర కప్పు, చెక్కర - రెండు కప్పులు, నెయ్యి - పావుకప్పు, యాలకులపొడి - చెంచా. వేయించిన జీడిపప్పు, బదం పప్పులు - కొన్ని. 
తయారీ : 
కొబ్బరిపాలు తీసుకున్న్లుట్లే మొక్కజొన్న పాలను తయారుచేసుకోవాలి. దీని కోసం మొక్కజొన్న గింజల్లో నీళ్లు పోసి మిక్సీలో వేసి మిక్స్ చేయలి. అలా వచ్చిన పాలను వడకడుతూ మూడు కప్పులు వచ్చేవరకూ తీసుకోవాలి. ఇప్పుడు బణలిలో చెంచా నెయ్యి వేసి వేడిచేసి బొంబయిరవ్వను వేయించుకోవాలి. మరో పొయ్యిమీద అడుగు మందంగా ఉన్న గిన్నెలో మొక్కజొన్న పాలను తీసుకుని వేడిచేయాలి. మంట తగ్గించి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. లేదంటే పాలు విరిగిపోతాయి. అదే సమయంలో మొక్కజొన్నలోని పిండిపదార్థం అడుగుకు చేరి ఉండకట్టేస్తుంది. అందుకే పాలను జాగ్రత్తగా మరగనివాలి. తర్వాత అందులో బొంబయిరవ్వ వేయాలి. అది మూడువంతులు ఉడికాక చెక్కర వేయాలి. చెక్కర కరిగి హల్వ తయారయ్యే సమయంలో మధ్యమధ్య నెయ్యి వేసుకుంటూ ఉండాలి. హల్వ పూర్తిగా తయారయ్యాక యాలకులపొడీ, జీడిపప్పూ, బదం వేసుకుని మరోసారి కలిపి దింపేయాలి.


Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బందే! ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీని వల్ల గుండెజబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉండి. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఒకరోజులో మనం తినే ఆహారంలో పది గ్రాముల పీచు పద్దార్ధం (ఫైబర్) ఉండేలా చూసుకొంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం బీన్స్, పప్పుధాన్యాలూ, పండ్లూ, కాయగూరలూ, ఓట్స్ (అటుకులు), పొ్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటూ రోజూకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు.
దీనితో పాటు ప్రొటన్స్ అంటే మాంసకృత్తుల మోతాదు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం వంద కేలరీల పోషకాలు ప్రొటన్ల నుంచి అందేలా జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. ఇందుకోసం మీగడ తీసిన పెరుగూ, పాలూ, చేపలూ, గుడ్లూ తింటే మెరుగైన మాంసకృత్తులు అందుతాయి.
అలాగే యాపిల్, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి, టొమాటో, క్యాబేజీ, చిలగడదుంప లలో పీచు పదార్ధలు ఎక్కువగా ఉంటాయి. మరియు కొవ్వు తక్కువగా ఉండి, యాంటి ఆక్సిడెంట్ల ఎక్కువగా ఉంటయి. వీటిని తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఓట్స్ (అటుకులు)తో  చేసిన పదార్థాలు కూడా పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తాయి.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
పొట్ట దగ్గర కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బందే! ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీని వల్ల గుండెజబ్బులూ, మధుమేహం, క్యాన్సర్, అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉండి. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార పదార్థాల ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఒకరోజులో మనం తినే ఆహారంలో పది గ్రాముల పీచు పద్దార్ధం (ఫైబర్) ఉండేలా చూసుకొంటే అంతర్గత కొవ్వును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం బీన్స్, పప్పుధాన్యాలూ, పండ్లూ, కాయగూరలూ, ఓట్స్ (అటుకులు), పొ్టుతీయని తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటూ రోజూకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగితే పీచు పదార్థాల కారణంగా ఏర్పడే గ్యాస్ వంటి ఇబ్బందులు ఎదురుకావు.
దీనితో పాటు ప్రొటన్స్ అంటే మాంసకృత్తుల మోతాదు తగినంతగా ఉండేలా చూసుకోవాలి. రోజులో కనీసం వంద కేలరీల పోషకాలు ప్రొటన్ల నుంచి అందేలా జాగ్రత్త పడాలి. ఇవి నిదానంగా జీర్ణమై ఆకలిని అదుపులో ఉంచి కొవ్వు పేరుకోకుండా చూస్తాయి. ఇందుకోసం మీగడ తీసిన పెరుగూ, పాలూ, చేపలూ, గుడ్లూ తింటే మెరుగైన మాంసకృత్తులు అందుతాయి.
అలాగే యాపిల్, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి, టొమాటో, క్యాబేజీ, చిలగడదుంప లలో పీచు పదార్ధలు ఎక్కువగా ఉంటాయి. మరియు కొవ్వు తక్కువగా ఉండి, యాంటి ఆక్సిడెంట్ల ఎక్కువగా ఉంటయి. వీటిని తినడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఓట్స్ (అటుకులు)తో  చేసిన పదార్థాలు కూడా పొట్ట దగ్గర కొవ్వును తగ్గిస్తాయి.
no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
కంప్యూటర్ వేగం తగ్గిపోవడమనే సమస్య ఎప్పుడో ఒకసారి ఎదురవుతూనే ఉంటుంది. ఫైల్స్‌ను ఓపెన్ చేయడం, నెట్ బ్రౌజింగ్, గేమ్స్ ఆడటం, కొన్ని రకాల వైరస్‌లు వంటి కారణాల వల్ల సిస్టమ్ వేగం తగ్గిపోతుంది. అయితే కొన్ని యుటిలిటీస్‌ని ఉపయోగించుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.

అవసరం లేని ఫైల్స్ డిలిట్ చేయడం

ముందుగా స్టార్ట్ బటన్ క్లిక్ చేసి తరువాత ప్రొగ్రామ్స్, యాక్సెసరీస్, సిస్టమ్‌టూల్స్, డిస్క్ క్లీనప్‌లోకి వెళ్లాలి. ఒకవేళ డ్రైవ్స్ ఎక్కువగా ఉంటే ఏ డ్రైవ్ క్లీన్ చేయాలో స్పెసిఫై చేయాలి. డిస్క్ క్లీనప్ డైలాగ్‌బాక్స్‌లో డిలీట్ చేయాల్సిన ఫైల్స్ లిస్ట్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ఓకె బటన్ క్లిక్ చేయాలి. కన్‌ఫామ్ ఫైల్ డిలీట్ అని అడుగుతుంది. యస్ బటన్‌పై క్లిక్ చేయాలి. కొన్ని నిమిషాల తరువాత ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. డిస్క్ క్లీనప్ డైలాగ్ బాక్స్ క్లోజ్ అవుతుంది. విండోస్ ఎక్స్‌పీ, 7, విస్టా... ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్నా దీన్ని ఫాలో అయిపోవచ్చు.
అవసరం లేనివి తొలగించండి.

ఒకప్రొగ్రామ్‌ను ఇన్‌స్టాల్ చేసినపుడు అది ఆపరేటింగ్ సిస్టమ్‌తోనూ, ప్రొగ్రామ్స్‌తోనూ కనెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ప్రొగ్రామ్స్‌ను ఉపయోగించకపోయినా సిస్టమ్ స్లో అవుతుంది. అందుకే ఉపయోగించని ప్రొగ్రామ్స్‌ను డిస్క్ నుంచి తొలగించండి. దీంతో కంప్యూటర్ స్పీడప్ అవుతుంది. అవసరం లేని, ఎక్కువ స్పేస్‌ను ఆక్రమిస్తోన్న ఫైల్స్‌ను గుర్తించి డిలీట్ చేయడం ద్వారా హార్డ్‌డిస్క్‌లో ఫ్రీ స్పేస్‌ను పెంచడానికి డిస్క్ క్లీనప్ టూల్ బాగా ఉపయోగపడుతుంది.

స్కాన్ యువర్ విండోస్ సిస్టమ్

ఆపరేటింగ్ సిస్టమ్‌లో వివిధ రకాల పనులు నిర్వర్తించే ఫైల్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఈ ఫైల్స్ కరెప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అలాజరిగితే సిస్టమ్ వేగం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు 'సిస్టమ్ ఫైల్ చెకింగ్ ' ఆప్షన్‌ను ఉపయోగించుకుని ఫైల్స్‌ను చెక్ చేసి సమస్య ఉన్నట్లయితే పరిష్కరించవచ్చు. దీనివల్ల సిస్టమ్ వేగం మెరుగుపడుతుంది.

స్కాన్ ఫర్ వైరస్, స్పైవేర్, అడ్‌వేర్

తమ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం కంపెనీలు కస్టమర్ల సమాచారం తెలుసుకోవడానికి స్పైవేర్, అడ్‌వేర్ ప్రొగ్రామ్స్‌ను తయారు చేస్తుంటాయి. ఈ ప్రొగ్రామ్‌లు కంప్యూటర్ మెమొరీలోకి చేరినపుడు సిస్టమ్ స్లో అవుతుంది. వీటిని తొలగించుకోవాలంటే రెగ్యులర్‌గా స్కాన్ చేస్తూ వైరస్, స్పైవేర్, అడ్‌వేర్‌ను రిమూవ్ చేస్తుండాలి. దీని కోసం మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది స్పైవేర్ రిమూవల్ టూల్‌గా పనిచేయడమే కాకుండా అటోమెటిక్ అప్‌డేట్స్‌తో కంప్యూటర్‌ను కాపాడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వైరస్, స్పైవేర్, అడ్‌వేర్‌ల బారి నుంచి ఇది రక్షిస్తుంది.

డిస్క్ ఫ్రాగ్మెంటేషన్

డిస్క్ ఫ్రాగ్మెంటేషన్ వల్ల కంప్యూటర్ స్లో అవుతుంది. ఫైల్స్ కోసం హార్డ్‌డి స్క్ మొత్తం సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో డిస్క్ డిఫ్రాగ్మెంటర్ ఆప్షన్ చక్కగా ఉపయోగపడుతుంది. ముందుగా స్టార్ట్ బటన్ క్లిక్ చేసి తరువాత ప్రొగ్రామ్స్‌లోకి వెళ్లండి. తరువాత యాక్సెసరీస్‌పై క్లిక్ చేసి సిస్టమ్‌టూల్స్‌ని ఎంచుకోండి. ఆ తరువాత డిస్క్ డిఫ్రాగ్మెంటర్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఒక డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమవుతుంది. అందులో కన్ఫిగర్ షెడ్యూల్ బటన్‌ను సెలక్ట్ చేయాలి. తరువాత డీఫ్రాగ్మెంట్ చేయాలనుకుంటున్న డ్రైవ్స్‌ని ఎంచుకోవాలి. తరువాత ఎనలైజ్ డిస్క్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మరో బాక్స్ ప్రత్యక్షమవుతుంది. అనలైజ్‌డ్ డ్రైవ్స్‌ని డిఫ్రాగ్మెంట్ చేయాలా అని అడుగుతుంది. వెంటనే డిఫ్రాగ్మెంట్‌డిస్క్ బటన్‌పై క్లిక్ చేయండి. డి ఫ్రాగ్మెంట్ పూర్తయిన తరువాత రిజల్ట్ ప్రత్యక్షమవుతుంది. వ్యూ రిపోర్ట్‌పై క్లిక్ చేస్తే పూర్తి సమాచారం వస్తుంది. మాన్యువల్‌గా చేయడమే కాకుండా అటోమెటిక్‌గా డిస్క్ డిఫ్రాగ్మెంటర్ రన్ అయ్యేలా కూడా సెట్ చేసుకోవచ్చు. షెడ్యూల్డ్ డిఫ్రాగ్మెంటేషన్ ఆన్ చేసినపుడు టైమ్ ఆఫ్ డే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిఫ్రాగ్మెంటేషన్ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్లను సెట్ చేసుకుంటే అటోమెటిక్‌గా ఫ్రాగ్మెంటేషన్ పూర్తవుతుంది.

డిటెక్ట్ ఎర్రర్స్

డిస్క్ క్లీనప్, డిస్క్ డిఫ్రాగ్మెంటర్‌లను ఉపయోగించినా కంప్యూటర్ వేగం పెరగలేదంటే హార్డ్‌డిస్క్‌లో స్టోర్ అయిన ఫైల్స్ ఇంటెగ్రిటీని ఎర్రర్ చెకింగ్ యుటిలిటీ సహాయంతో చెక్ చేయండి. హార్డ్‌డ్రైవ్‌లో బ్యాడ్ సెక్టర్స్ డెవలప్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ సెక్టర్స్ హార్డ్‌డిస్క్ పనితీరు మందగించేలా చేస్తాయి. కొన్నిసార్లు ఫైల్ సేవ్ చేయడంలో సమస్యలు ఎదురవుతాయి. ఎర్రర్ చెకింగ్ యుటిలిటీ హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న బ్యాడ్‌సెక్టర్స్‌ను గుర్తించవచ్చు.కంప్యూటర్‌ను రోజూ ఉపయోగించే వారు వారంలో ఒకసారి ఈ యుటిలిటీని ఎంచుకోవడం ద్వారా డాటాను రక్షించుకోవచ్చు.

వేగం పెరగడం ఖాయం

మీరు విండోస్ విస్టా ఉపయోగిస్తుటే మీ పీసీ వేగం పెరగడానికి రెడీబూస్ట్ట్ ఉపయోగపడుతుంది. కంప్యూటర్ వేగం పెంచుకోవడానికి రామ్ సామర్థ్యం పెంచడం చేస్తుంటారు. కానీ ఇందుకు అయ్యే ఖర్చు ఎక్కువే. అయితే ఇలాంటివేమీ లేకుండా రెడీబూస్ట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం ద్వారా సిస్టమ్ స్పీడ్‌ను పెంచుకోవచ్చు. యూఎస్‌బి ఫ్లాష్ డ్రైవ్‌ను సిస్టమ్‌కు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సిస్టం వేగం పెరుగుతుంది.

రీ ఇన్‌స్టాల్

ఒకవేళ పైవన్నీ చేసినా కూడా సిస్టమ్ ఇంకా పనితీరు స్లోగానే ఉందంటే ఆపరేటింగ్ సిస్టమ్‌ను రీ ఇన్‌స్టాల్ చేయండి. ప్రొగ్రామ్స్ అన్నింటిని తీసివేసి రీఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల ఎర్రర్స్ అన్నీపోయి సిస్టమ్ స్పీడ్ పెరుగుతుంది. 
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
దీనిలో తొంబై అయిదుశాతం నీళ్ల ఉంటయి. దాంతో డీహైడ్రేషస్ సమస్య రాదు. అదే సమయంలో శరీరంలో పేరుకొన్న వ్యర్థాలు కూడా పోతాయి. అయితే సాధ్యమైనంతవరకూ చెక్కు తీసి కాకుండా అలేగే తినడం మంచింది. ఎందుకంటే.. కీరదోస చెక్కులో సి విటమిస్ ఉంటుంది. దాన్ని అలేగే తీసుకోవడం వల్ల ఒక రోజులో శరీరానికి అవసరమయ్యే సి విటమిస్ పదిశాతం వరకూ అందుతుంది.

నీటిశాతం ఎక్కువగా ఉండం, కెలరీలు తక్కువగా ఉండం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి దీన్ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. కీరదోసలో పీచు పదార్ధం కూడా ఎక్కువ. మలబద్ధకంతో బధపడేవారు రోజూ కీరదోసను తీసుకోవడం వల్ల ఆ సమస్య చాల సులువుగా అదుపులోకి వస్తుంది. అదే సమయంలో జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగవుతుంది.

కీరదోస శరీరంలోని కొలస్ట్రాల్ స్దాయిని తగ్గిస్తుంది. కీరదోసలో పొటాషియం, మెగ్నీషియం, పీచుశాతం ఎక్కువ. ఇవి అధికరక్తపోలును అదుపులో ఉంచుతాయి. ఒకవేళ తక్కువగా ఉన్నా. బ్యాలెన్స్ చేస్తాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. ఇది అధికరక్తపోటు ఉన్నావళ్ళేకే కాదు.. లోబీపీ ఉన్నా వారికీ మేలు చేస్తుంది. ఇలా కీరదోస రెండువిధాలుగానూ ఉపయోగపడుతుంది. 

కీరదోసలో ఉండే సిలికా కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైగా ఎ, బి1, బి6, సి డి విటమిన్లు, ఫొలేట్, క్యాల్షియం లంటి పోషకాలూ ఎక్కువగా ఉంటయి. దీన్ని క్యారెట్ తో కలిపి జ్యూస్ లా చేసుకుని తాగడం వల్ల కీళ్లనొప్పుల్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా.. కీరదోసలో బి విటమిన్లు ఎక్కువ. ఆ పోషకాలు శరీరానికి అందాలంటే.. రోజుకో కీరదోసను తినాల్సిందే.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
బరువు తగ్గాలంటే... కొవ్వు పదార్థాలతో పాటు పిండి పదార్థాలనూ మానేయాలని అనుకుంటారు చాలమంది. అయితే వాటిలో కొన్ని రకాలనూ తినడం వల్ల చాల ప్రయోజనలు ఉంటాయి. వాటిలో కొన్ని...

కొన్ని పండ్లలో పిండి పదార్థాలున్నా అవి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది యాపిల్స్ గురించి. వీటిలో జీవక్రియల వేగాన్ని పెంచే పెక్టిస్ శాతం ఎక్కువగా ఉంటుది. శరీరానికి మేలుచేసే పిండిపదార్థాలతో పాటూ విటమిన్లూ, ఖనిజాల్లంటి పోషకాలూ అందుతాయి.

సన్నబడాలంటే దుంపలు మానేయడం కొంతవరకూ మంచిదే కానీ.. చిలగడదుంపలు మాత్రం కాదు. వీటిల్లో పీచు శాతం మాత్రమే కాదు క్యాన్సర్ కణలతో పోరాడే యాంట ఆక్సిడెంట్లూ ఎక్కువగా ఉంటయి. వాటిల్లో ఇతర విటమిన్లతో పాటూ బీటెకరొటిస్ శాతం కూడా ఎక్కువ. పైగా కొద్దిగా తీసుకున్నా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. శరీరం చురుగ్గా ఉండేందుకు అవసరమైన శక్తీ లభిస్తుంది.

ఆరోగ్యానికి మేలు చేసే పిండిపదార్థాల్లో ఓట్స్  కూడా ఒకటి. ఇవి కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. పైగా కప్పు తిన్నా సరే.. ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుది. రోజంతా చురుగ్గానూ ఉంటారు
no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
బరువు తగ్గాలంటే... కొవ్వు పదార్థాలతో పాటు పిండి పదార్థాలనూ మానేయాలని అనుకుంటరు చాలమంది. అయితే వాటిలో కొన్ని రకాలనూ తినడం వల్ల చాల ప్రయోజనలు ఉంటాయి. వాటిలో కొన్ని...

కొన్ని పండ్లలో పిండి పదార్థాలున్నా అవి ఎంతో మేలు చేస్తాయి. అలంటి వాటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది యాపిల్స్ గురించి. వీటిలో జీవక్రియల వేగాన్ని పెంచే పెక్టిస్ శాతం ఎక్కువగా ఉంటుది. శరీరానికి మేలుచేసే పిండిపదార్థాలతో పాటూ విటమిన్లూ, ఖనిజాల్లంటి పోషకాలూ అందుతాయి.

సన్నబడాలంటే దుంపలు మానేయడం కొంతవరకూ మంచిదే కానీ.. చిలగడదుంపలు మాత్రం కాదు. వీటిల్లో పీచు శాతం మాత్రమే కాదు క్యాన్సర్ కణలతో పోరాడే యాంట ఆక్సిడెంట్లూ ఎక్కువగా ఉంటయి. వాటిల్లో ఇతర విటమిన్లతో పాటూ బీటెకరొటిస్ శాతం కూడా ఎక్కువ. పైగా కొద్దిగా తీసుకున్నా కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. శరీరం చురుగ్గా ఉండేందుకు అవసరమైన శక్తీ లభిస్తుంది.

ఆరోగ్యానికి మేలు చేసే పిండిపదార్థాల్లో ఓట్స్ (అటుకులు) కూడా ఒకటి. ఇవి కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. పైగా కప్పు తిన్నా సరే.. ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుది. రోజంతా చురుగ్గానూ ఉంటరు
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఆహారాన్ని, అందులోని పోషకాలను పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అంటూ వేర్వేరు ప్రాతిపదికలపై విభజించవచ్చు  అయితే రంగుల ప్రాతిపదికన మనం తినే పదార్థాలన్నింటినీ విడదీసి, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిస్తే... ఈ విధంగా ఉంటాయి.

ఆకుపచ్చటి పళ్లు/కూరగాయల్లో... 
అవొకాడో, గ్రీన్ ఆపిల్, గ్రీన్ గ్రేప్స్, కివీ ఫ్రూట్ వంటి పండ్లు; బ్రకోలీ, గ్రీన్ క్యాబేజీ, ఆకుపచ్చగా ఉండే అన్ని ఆకుకూరలు, ఆకుపచ్చగా ఉండే బెండ, దోస, బీన్స్తో చాలా ఉపయోగాలున్నాయి. ఇలా ఆకు పచ్చగా ఉండే తినదగ్గ పండ్లు, కూరల్లో ప్రధానంగా క్లోరోఫిల్, పీచు, ట్యూటిన్, జియాగ్జాంథిన్, రెస్వరట్రాల్, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఎలాజిక్ యాసిడ్, క్వెర్సిటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఆకుపచ్చగా ఉండే తినే పదార్థాల విషయంలో అవి కంటిచూపు ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయుని గుర్తుంచుకోవాలి. రెటీనా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఆకుపచ్చటి పదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించడంతో పాటు క్యాన్సర్ను బలంగా అడ్డుకుంటాయి. రోగనిరోధక శక్తిని గణనీయంగా మెరుగుపరుస్తాయి.

తెల్లరంగు పదార్థాలు...
తినే భాగం తెల్లగా ఉండే పండ్లలో అరటి, కూరకు ఉపయోగించే కాలీఫ్లవర్, వెల్లుల్లి, ఉల్లి, వైట్ కార్న్, వైట్ పీచ్, తెల్ల ఆలుగడ్డ, కొన్ని పుట్టగొడుగుల్లో బీటా గ్లూకాన్స్, లిగ్నాన్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి మనలో రోగనిరోధకశక్తిని పెంచి, మనకు హాని చేసే అంశాలపై పోరాడే ‘బి’ సెల్స్, ‘టి’ సెల్స్ను ఉత్తేజితం చేస్తాయి. పెద్దపేగు, రొమ్ము, ప్రోస్టేట్కు వచ్చే క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. హార్మోన్ల విడుదల సమ పాళ్లలో ఉండేలా చూస్తాయి. ఫలితంగా హార్మోన్ల అసమతౌల్యం వల్ల వచ్చే క్యాన్సర్లను నివారిస్తాయి.
ఎర్ర పండ్లు, కూరలు...
టొమాటో, చెర్రీ పండ్లు, ఎర్ర జామ, ఎరగ్రా ఉండే బొప్పాయి, ఎరర్రంగులో ఉండే ద్రాక్ష, ఎరద్రానిమ్మ, ఆపిల్స్, స్ట్రాబెర్రీ పండ్లు; దుంపల విషయా నికి వస్తే ముల్లంగి, ఎరగ్రా కనిపించే ఉల్లి, వంటల్లో ఉపయోగించే ఇతర తినుబండారాలైన ఎరమ్రిరపకాయలు, రెడ్ బెల్ పెప్పర్ వంటి వాటిల్లో ప్రధానంగా లైకోపిన్, ఎల్లాజిక్ యాసిడ్, క్వెర్సిటిన్, హెస్పరిడిన్ వంటి పోషకాలు ఉంటా
యి. ఇవన్నీ ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గించడమే గాక, కణుతుల పెరుగుదలను నిరోధిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గిస్తాయి. శరీరం ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్రీరా డికిల్స్ను వ్యర్థాలను తొలగించినట్లుగా శరీరం నుంచి బయటకు తోసేస్తాయి. కీళ్లకు బలాన్ని ఇస్తాయి. అందుకే ఈ రంగు తినుబండారాలు ఆర్థరైటిస్ ఉన్నవారికి చాలా మంచిది.

పసుపు / నారింజ రంగు...

ఆప్రికాట్, కొన్ని పసుపు రంగు క్యారట్స్, నిమ్మ, మామిడి, నారింజ, పసుపు రంగులో ఉండే బొప్పాయి. పీచ్, పైనాపిల్, పసు పురంగు ఆపిల్స్, ఎల్లో ఫిగ్, ఎల్లో పియర్స్ వంటి పండ్లు, గుమ్మడి వంటి కాయలు, స్వీట్కార్న్ వంటి పొత్తులు, చిలగడదుంప వంటి దుంపలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో ప్రధానంగా బీటా కెరోటిన్, జియాగ్జాంథిన్, ఫ్లేవనారుడ్స్, లైకోపిన్, పొటాషియమ్, విటమిన్ సీ వంటి పోష కాలు ఎక్కువ. ఇవి వయసు పెరగడం వల్ల వచ్చే అనేక సమస్యలను నివారిస్తాయి. అంటే ఒకరకంగా వయసు పెరిగినప్పుడు వచ్చే దుష్ర్పభావాలను తగ్గించి దీర్ఘకాలం యౌవనంగా ఉంచేందుకు దోహదం చేస్తాయి. వయసు పెరగడంతో వచ్చే కంటి సమస్యలను, మాక్యులార్ డీజనరేషన్ వంటి కంటి జబ్బులను నివారిస్తాయి.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఈ ఆసనాలతో సూర్యుడిని ఆరాధిస్తారు. ఇందులో రకర కాల భంగిమలలో ఆసనాలు వేస్తారు. దీనితో శరీరానికి కావలసిన వ్యాయామం జరుగుతుంది. ఇందులో ఆసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానం అన్నీ ఇమిడి ఉంటాయి. సూర్యనమస్కారాలు ఖాళీకడుపుతో మాత్రమేవేయాలి. ఒకవేళ ఏదైనా తినేసి ఉంటే, తిన్న రెండుగంటల తర్వాత మాత్రమే వేయాలి. సర్వసాధారణంగా ఈ ఆసనాలు ఉదయమే అల్పాహారం కూడా తీసుకో కుండా వేస్తారు. పన్నెండు ఆసనాలు కలిస్తే ఒక సూర్యనమస్కారం పూర్తయినట్టు. ఈ పన్నెండు ఆసనాలను సుమారు పది సార్లు వేస్తే ఆరోగ్యానికి మంచిది. అయితే ఇవి వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భంగిమకు తగట్టుగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ఉంటుంది. 

పన్నెండు భంగిమలకు పన్నెండు మంత్రాలు ఉంటాయి.


  1. ఓం మిత్రాయ నమః  అంటూ ప్రణామాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి.
  2. ఓం రవయే నమః అంటూ ఉత్థానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  3. ఓం సూర్యాయ నమః అంటూ హస్తపాదాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి. 
  4. ఓం భానవే నమః అంటూ ఏకపాదాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  5. ఖగాయ నమః అంటూ అధోముఖ శవాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి. 
  6. ఓం పూష్ణే నమః అంటూ అష్టాంగ నమస్కార ఆసనం వేస్తూ శ్వాస బిగపట్టాలి. 
  7. ఓం హిరణ్యగర్భాయనమః అంటూ భుజంగా సనం వేస్తూ, శ్వాస తీసుకోవాలి. 
  8. ఓం మరీచాయ నమః అంటూ అధోముఖ శ్వానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  9. ఓం ఆదిత్యాయ నమః అంటూ అశ్వసంచలనాస నం వేసి శ్వాస తీసుకోవాలి. 
  10. ఓం సవిత్రే నమః అంటూ ఉత్థానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  11. ఓం అర్కాయ నమః అంటూ హస్త ఉత్థానాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి.
  12. ఓం భాస్కరాయ నమః అంటూ ప్రణామాసనం వేస్తూ, శ్వాస విడిచిపెట్టాలి. 
చిట్టచివరగా ఓం శ్రీసవిత్రసూర్యనారాయణ నమః ఓం మాతా పితృభ్యామ్ నమో నమః అని పూర్తిచేసి సుమారు పదినిముషాల పాటు శవాసనం వేయాలి.

ఇందులో ఉచ్చరించే మంత్రాల కారణంగా ఊపిరి తిత్తులు శుభ్రపడతాయి. ఒక్కో భంగిమ శరీరంలోని ఒక్కో భాగానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. లేత ఎండలో సూర్యునికి అభిముఖంగా నిలబడి ఈ ఆసనాలు వేయడం ద్వారా సూర్యుని నుంచి విటమిన్ ఏ లభించడమే కాకుండా, శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా శరీరంలో ఉండే అనాహత, విశుద్ధి, స్వాధిష్ఠాన, ఆజ్ఞా, మణిపూర...చక్రాలు పరిశుభ్రమవుతాయి. సూర్యనమస్కారాలు వేయడం ద్వారా, సూర్యునిలాగే ప్రకాశవంతంగా వెలగడానికి అవకాశం ఉంటుంది. ఎంత డైటింగ్ చేసినా తగ్గని శరీర బరువును కేవలం సూర్య నమస్కారాల ద్వారా తగ్గించుకోవచ్చని యోగానిపుణులు చెబుతున్నారు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఈ ఆసనాలతో సూర్యుడిని ఆరాధిస్తారు. ఇందులో రకర కాల భంగిమలలో ఆసనాలు వేస్తారు. దీనితో శరీరానికి కావలసిన వ్యాయామం జరుగుతుంది. ఇందులో ఆసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానం అన్నీ ఇమిడి ఉంటాయి. సూర్యనమస్కారాలు ఖాళీకడుపుతో మాత్రమేవేయాలి. ఒకవేళ ఏదైనా తినేసి ఉంటే, తిన్న రెండుగంటల తర్వాత మాత్రమే వేయాలి. సర్వసాధారణంగా ఈ ఆసనాలు ఉదయమే అల్పాహారం కూడా తీసుకో కుండా వేస్తారు. పన్నెండు ఆసనాలు కలిస్తే ఒక సూర్యనమస్కారం పూర్తయినట్టు. ఈ పన్నెండు ఆసనాలను సుమారు పది సార్లు వేస్తే ఆరోగ్యానికి మంచిది. అయితే ఇవి వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భంగిమకు తగట్టుగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ఉంటుంది. 

పన్నెండు భంగిమలకు పన్నెండు మంత్రాలు ఉంటాయి.


  1. ఓం మిత్రాయ నమః  అంటూ ప్రణామాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి.
  2. ఓం రవయే నమః అంటూ ఉత్థానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  3. ఓం సూర్యాయ నమః అంటూ హస్తపాదాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి. 
  4. ఓం భానవే నమః అంటూ ఏకపాదాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  5. ఖగాయ నమః అంటూ అధోముఖ శవాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి. 
  6. ఓం పూష్ణే నమః అంటూ అష్టాంగ నమస్కార ఆసనం వేస్తూ శ్వాస బిగపట్టాలి. 
  7. ఓం హిరణ్యగర్భాయనమః అంటూ భుజంగా సనం వేస్తూ, శ్వాస తీసుకోవాలి. 
  8. ఓం మరీచాయ నమః అంటూ అధోముఖ శ్వానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  9. ఓం ఆదిత్యాయ నమః అంటూ అశ్వసంచలనాస నం వేసి శ్వాస తీసుకోవాలి. 
  10. ఓం సవిత్రే నమః అంటూ ఉత్థానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  11. ఓం అర్కాయ నమః అంటూ హస్త ఉత్థానాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి.
  12. ఓం భాస్కరాయ నమః అంటూ ప్రణామాసనం వేస్తూ, శ్వాస విడిచిపెట్టాలి. 
చిట్టచివరగా ఓం శ్రీసవిత్రసూర్యనారాయణ నమః ఓం మాతా పితృభ్యామ్ నమో నమః అని పూర్తిచేసి సుమారు పదినిముషాల పాటు శవాసనం వేయాలి.

ఇందులో ఉచ్చరించే మంత్రాల కారణంగా ఊపిరి తిత్తులు శుభ్రపడతాయి. ఒక్కో భంగిమ శరీరంలోని ఒక్కో భాగానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. లేత ఎండలో సూర్యునికి అభిముఖంగా నిలబడి ఈ ఆసనాలు వేయడం ద్వారా సూర్యుని నుంచి విటమిన్ ఏ లభించడమే కాకుండా, శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా శరీరంలో ఉండే అనాహత, విశుద్ధి, స్వాధిష్ఠాన, ఆజ్ఞా, మణిపూర...చక్రాలు పరిశుభ్రమవుతాయి. సూర్యనమస్కారాలు వేయడం ద్వారా, సూర్యునిలాగే ప్రకాశవంతంగా వెలగడానికి అవకాశం ఉంటుంది. ఎంత డైటింగ్ చేసినా తగ్గని శరీర బరువును కేవలం సూర్య నమస్కారాల ద్వారా తగ్గించుకోవచ్చని యోగానిపుణులు చెబుతున్నారు.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
ఈ ఆసనాలతో సూర్యుడిని ఆరాధిస్తారు. ఇందులో రకర కాల భంగిమలలో ఆసనాలు వేస్తారు. దీనితో శరీరానికి కావలసిన వ్యాయామం జరుగుతుంది. ఇందులో ఆసనం, ప్రాణాయామం, మంత్రం, చక్రధ్యానం అన్నీ ఇమిడి ఉంటాయి. సూర్యనమస్కారాలు ఖాళీకడుపుతో మాత్రమేవేయాలి. ఒకవేళ ఏదైనా తినేసి ఉంటే, తిన్న రెండుగంటల తర్వాత మాత్రమే వేయాలి. సర్వసాధారణంగా ఈ ఆసనాలు ఉదయమే అల్పాహారం కూడా తీసుకో కుండా వేస్తారు. పన్నెండు ఆసనాలు కలిస్తే ఒక సూర్యనమస్కారం పూర్తయినట్టు. ఈ పన్నెండు ఆసనాలను సుమారు పది సార్లు వేస్తే ఆరోగ్యానికి మంచిది. అయితే ఇవి వేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భంగిమకు తగట్టుగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ఉంటుంది. 

పన్నెండు భంగిమలకు పన్నెండు మంత్రాలు ఉంటాయి.

  1. ఓం మిత్రాయ నమః  అంటూ ప్రణామాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి.
  2. ఓం రవయే నమః అంటూ ఉత్థానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  3. ఓం సూర్యాయ నమః అంటూ హస్తపాదాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి. 
  4. ఓం భానవే నమః అంటూ ఏకపాదాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  5. ఖగాయ నమః అంటూ అధోముఖ శవాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి. 
  6. ఓం పూష్ణే నమః అంటూ అష్టాంగ నమస్కార ఆసనం వేస్తూ శ్వాస బిగపట్టాలి. 
  7. ఓం హిరణ్యగర్భాయనమః అంటూ భుజంగా సనం వేస్తూ, శ్వాస తీసుకోవాలి. 
  8. ఓం మరీచాయ నమః అంటూ అధోముఖ శ్వానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  9. ఓం ఆదిత్యాయ నమః అంటూ అశ్వసంచలనాస నం వేసి శ్వాస తీసుకోవాలి. 
  10. ఓం సవిత్రే నమః అంటూ ఉత్థానాసనం వేస్తూ శ్వాస విడిచిపెట్టాలి. 
  11. ఓం అర్కాయ నమః అంటూ హస్త ఉత్థానాసనం వేస్తూ శ్వాస తీసుకోవాలి.
  12. ఓం భాస్కరాయ నమః అంటూ ప్రణామాసనం వేస్తూ, శ్వాస విడిచిపెట్టాలి. 

చిట్టచివరగా ఓం శ్రీసవిత్రసూర్యనారాయణ నమః ఓం మాతా పితృభ్యామ్ నమో నమః అని పూర్తిచేసి సుమారు పదినిముషాల పాటు శవాసనం వేయాలి.

ఇందులో ఉచ్చరించే మంత్రాల కారణంగా ఊపిరి తిత్తులు శుభ్రపడతాయి. ఒక్కో భంగిమ శరీరంలోని ఒక్కో భాగానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. లేత ఎండలో సూర్యునికి అభిముఖంగా నిలబడి ఈ ఆసనాలు వేయడం ద్వారా సూర్యుని నుంచి విటమిన్ ఏ లభించడమే కాకుండా, శారీరక ఆరోగ్యం చేకూరుతుంది. అదేవిధంగా శరీరంలో ఉండే అనాహత, విశుద్ధి, స్వాధిష్ఠాన, ఆజ్ఞా, మణిపూర...చక్రాలు పరిశుభ్రమవుతాయి. సూర్యనమస్కారాలు వేయడం ద్వారా, సూర్యునిలాగే ప్రకాశవంతంగా వెలగడానికి అవకాశం ఉంటుంది. ఎంత డైటింగ్ చేసినా తగ్గని శరీర బరువును కేవలం సూర్య నమస్కారాల ద్వారా తగ్గించుకోవచ్చని యోగానిపుణులు చెబుతున్నారు.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనునది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే ఒక రకమైన అనుభవం. లక్షణాలు
  • కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం
  • ఆకలి లేకపోవడం
  • పెద్ద శబ్దంతో తేంపులు రావడం
 కారణాలు
  • కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం.
  • అధిక టీ/కాఫీ సేవనం
  • సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం
  • ఒత్తిడి, అలసట
  • మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం
నివారణా చర్యలు 
  •  వేళకు ఆహారం తీసుకోవడం.
  • నీరు ఎక్కువగా త్రాగడం
  • వ్యాయామం చెయ్యడం
  •  వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడండి.
no image
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనునది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే ఒక రకమైన అనుభవం. లక్షణాలు
  • కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించడం
  • ఆకలి లేకపోవడం
  • పెద్ద శబ్దంతో తేంపులు రావడం
 కారణాలు
  • కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయడం.
  • అధిక టీ/కాఫీ సేవనం
  • సరియైన వేళకు ఆహారం తీసుకోకపోవడం
  • ఒత్తిడి, అలసట
  • మసాలా దినుసులు ఎక్కువగా తీసుకోవడం
నివారణా చర్యలు 
  •  వేళకు ఆహారం తీసుకోవడం.
  • నీరు ఎక్కువగా త్రాగండం
  • వ్యాయామం చెయ్యడం
  •  వైద్యుల సలహా అనుసరించి ఏంటాసిడ్ మందులు వాడండి.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
కావలసినవి :

సగ్గుబియ్యం - అర కేజీ; టొమాటోలు - 200 గ్రా; నీళ్లు - 6 కప్పులు;  కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత

తయారీ 


  •  టొమాటోలను శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో సుమారు పావు గంటసేపు ఉడికించాలి 
  • చల్లారాక పైన తొక్కు తీసి ప్యూరీలా చేసి పక్కన ఉంచాలి 
  •  సగ్గుబియ్యాన్ని సుమారు పావుగంటసేపు నానబెట్టి నీళ్లు ఒంపేయాలి
  • ఒక పాత్రలో సగ్గుబియ్యం, ఆరు కప్పుల నీళ్లు పోసి కుకర్లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దింపేయాలి సగ్గుబియ్యం చల్లారాక, టొమాటో ప్యూరీ, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి 
  • ఎండలో ప్లాస్టిక్ కవర్ మీద, ఉడికించుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని స్పూన్తో తీసుకుని వడియా లుగా పెట్టాలి 
  • కొద్దిగా ఎండాక ప్లాస్టిక్ కవర్ నుంచి వేరు చేసి పళ్లెంలో నాలుగైదు రోజులు ఎండబెట్టి, డబ్బాలో నిల్వ చేసుకోవాలి.


Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
కావలసినవి : 
పచ్చి మిర్చి - కేజీ (బజ్జీమిర్చి వాడాలి)
పుల్ల పెరుగు - 2 లీటర్లు
ఉప్పు – తగినంత
పసుపు – కొద్దిగా
ఇంగువ - టీ స్పూను

తయారీ

  • పచ్చి మిర్చిని నిలువుగా ఒక వైపు కట్ చేయాలి 
  • పుల్ల పెరుగులో ఉప్పు, పసుపు, ఇంగువ వేసి కలపాలి 
  • పచ్చిమిర్చిని అందులో వేసి ఒక రోజంతా ఉంచాలి 
  • మరుసటి రోజు పెరుగులో నుంచి మిర్చిని బయటకు తీసి ప్లాస్టిక్ కవర్ మీద ఎండలో ఉంచాలి 
  • పెరుగును కూడా ఎండబెట్టాలి
  • సాయంత్రం మిర్చిని పెరుగులో నానబెట్టాలి
  • మరుసటి రోజు మళ్లీ ముందులాగే ఎండబెట్టాలి 
  • ఇలా సుమారు ఐదు రోజులయ్యాక ఇంక పెరుగులో వేయకుండా కేవలం మిర్చి మాత్రమే ఎండబెట్టాలి 
  • పూర్తిగా ఎండిన తర్వాత డబ్బాలో నిల్వచేసుకోవాలి 

వీటిని వేయించు కుంటే, మామిడికాయ పప్పులోకి రుచిగా ఉంటాయి.

Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language
కావలసినవి 
ఉసిరికాయలు- 10; బియ్యం - అర కేజీ; పసుపు - అర టీ స్పూను; ఇంగువ- చిటికెడు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; నువ్వులపొడి - 2 టీ స్పూన్లు; జీడిపప్పు- 10; పచ్చిమిర్చి- 4; ఎండు మిర్చి - 5; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర కట్ట - చిన్నది; శనగపప్పు - టేబుల్ స్పూను; మినప్పప్పు - టేబుల్స్పూను; ఆవాలు- టీ స్పూను
తయారి 
ముందుగా అన్నం వండుకుని పెద్ద పాత్రలో ఆరబెట్టాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా తరిగి అందులో ఉప్పు వేసి ఉంచి, కొద్దిసేపయ్యాక దంచాలి. (ఉసిరికాయలు మరీ పెద్దగా ఉంటే తురుముకోవచ్చు). పాన్లో నూనె వేసి కాగాక పసుపు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసి రెండు నిముషాలు వేయించాలి. అందులోనే పచ్చిమిర్చి, నువ్వులపొడి, కరివేపాకు, జీడిపప్పు, దంచిన లేదా తురిమిన ఉసిరికాయ ముద్ద వేసి దోరగా వేయించాలి. రెండు మూడు నిముషాలు మీడియం మంట మీద ఉంచి వేయించి, దించేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత అన్నంలో కలపాలి.

Ingredients :
Amla - 10 ; Rice - half a kg ; Turmeric powder - half a teaspoon ; Asafoetida - pinch ; Salt - to taste ; Oil - to fry ; Sesame powder - 2 tea spoons ; Cashew nuts - 10 ; Green chillies - 4 ; Dried chilli - 5 ; Curry leaves - 2 strings ; Coriander bundle - small ; Peanut seeds - Table spoon ; Urad - Table spoon ; Mustard - dealers
Preparation :

Boil the rice and take it to a dry container. Choop amla into small peices and add salt to it. Take a pan, add some oil after heating the pan add turmeric, dried chilli, peanut dal, Urad dal, mustard seeds and fry for two minutes. After two minutes add Green chillies, Sesame powder, curry leaves, cashew nuts, pounded and grated amla paste and fry till golden brown color.  Hold for two to three minutes on medium flame and mix  with rice.
Apurupa Website with Health tips, Science facts, Recipes and interview tips in Telugu Language


కావలసినవి :
 బియ్యప్పిండి-50 గ్రా., కారం - టీ స్పూను, చాట్మసాలా- అర టీ స్పూను, సేవ్‌ - పావు కప్పు, క్యారట్తురుము - 3 టీ స్పూన్లు, ఉల్లితరుగు- అర కప్పు, పెరుగు - అర కప్పు, కొత్తిమీర- కొద్దిగా, ఉప్పు తగినంత

తయారి :
  ఒక పాత్రలో బియ్యప్పిండి, అర టీ స్పూను కారం, ఉప్పు, తగినంత నీరు పోసి చపాతీపిండిలా కలపాలి.  కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని చేగోడీలాగ చేయాలి. అలా మొత్తం పిండితో తయారుచేసుకోవాలి. వీటిని ఆవిరి మీద ఉడికించి, బయటకు తీసి ఒక వెడల్పాటి పాత్రలో ఉంచాలి. ఉల్లితరుగు, క్యారట్ తురుము, కారం, చాట్మసాలా, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. చివరగా సేవ్‌, కొత్తిమీరలతో గార్నిష్చేయాలి.